ETV Bharat / state

మాకొద్దీ వాల్ మార్ట్ - undefined

తమ ప్రాంతంలో వాల్ మార్ట్ ఏర్పాటుకు ఒప్పుకోమంటూ, భారీ ర్యాలీ నిర్వహించిన విజయనగరం వ్యాపారులు.

మాకొద్దు వాల్ మార్ట్
author img

By

Published : Aug 10, 2019, 5:12 PM IST

మాకొద్దు వాల్ మార్ట్

వాల్ మార్ట్ ను విజయనరంలో ఏర్పాటు చేస్తే, విజయనర వాణిజ్య రంగం దెబ్బతింటుందని వ్యాపారులు ఆందోళనకు దిగారు. వాల్ మార్ట్ ను వ్యతిరేకిస్తూ వ్యాపారులంతా బంద్ పాటించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి భారీ ఎత్తున చిరు వ్యాపారులు, కూలీలు హాజరైయ్యారు. వాల్ మార్ట్ రాకతో ప్రత్యేక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందనీ, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాల్ మార్టుకు అనుమతివ్వద్దని నినాదాలు చేశారు.

ఇదీ చదవండి : భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

మాకొద్దు వాల్ మార్ట్

వాల్ మార్ట్ ను విజయనరంలో ఏర్పాటు చేస్తే, విజయనర వాణిజ్య రంగం దెబ్బతింటుందని వ్యాపారులు ఆందోళనకు దిగారు. వాల్ మార్ట్ ను వ్యతిరేకిస్తూ వ్యాపారులంతా బంద్ పాటించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి భారీ ఎత్తున చిరు వ్యాపారులు, కూలీలు హాజరైయ్యారు. వాల్ మార్ట్ రాకతో ప్రత్యేక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందనీ, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాల్ మార్టుకు అనుమతివ్వద్దని నినాదాలు చేశారు.

ఇదీ చదవండి : భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

Intro:AP_RJY_96_10_DOWLESWARAM_AANAKATTA VADDA_FLOOD_PARISILINCHINA_MLA_GORANTLA_AVB_AP10166
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
మాధవరావు....AP10166
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం ధవలేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతిని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఈఈ మోహన్రావు తో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. అలాగే నగరంలోని మురుగునీరు నదిలోకి తోడే నల్లా ఛానల్ ను ఆయన పరిశీలించారు . ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నీటి మట్టం 15.65 అడుగులు గా ఉండగా 15.55 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు . ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు .ఆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని మురుగు నీటిని నదిలోకి తోడుందుకు ఇప్పటికే పంప్ హౌస్ లు ఉన్నాయని , మరో పంప్ హౌస్ ధవళేశ్వరం సాయి బాబా ఆలయం వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వలన లంక గ్రామాలు మునిగిపోతున్నాయని ,అధికారులంతా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. వరద ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 11 వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోయిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే ఆ నీరంతా వృధా కాకుండా ఉండేదని రైతులకు ఉపయోగపడేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేసి వరద నీటిని నిల్వ చేసి కాపాడాలన్నారు.
BYTE...
MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి


Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.