ETV Bharat / state

జీతాలు చెల్లించాలని అటవీశాఖ ఉద్యోగుల ధర్నా - viziangaram dst forest employees dharana

బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అటవీశాఖ పరిధిలో చేసే ఉద్యోగులు విజయనగరం కలెక్టర్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 18 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

protest in viziangaram dst collectarate  by forest employees
protest in viziangaram dst collectarate by forest employees
author img

By

Published : Aug 24, 2020, 6:55 PM IST

విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట అటవీశాఖ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. 18 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బకాయి జీతాలు చెల్లించాలని, మొక్కలను సంరక్షించేందుకు మెటీరియల్ నిమిత్తం ఖర్చు చేసిన డబ్బులను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి

విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట అటవీశాఖ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. 18 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బకాయి జీతాలు చెల్లించాలని, మొక్కలను సంరక్షించేందుకు మెటీరియల్ నిమిత్తం ఖర్చు చేసిన డబ్బులను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి

కృష్ణమ్మ పరవళ్లు.. ప్రాజెక్టుల్లో జలసిరులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.