ETV Bharat / state

విజయనగరంలో ఏనుగుల అభయారణ్యాం..? - undefined

సరిహద్దు ప్రాంతంను కలుపుని విజయనగరంలో ఏనుగుల అభయారణ్యాంను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అధికారి నళినీ మోహన్ వెల్లడించారు.

'ఏనుగుల అభయారణ్యానికి ఏర్పాట్లు చేస్తున్నాం'
author img

By

Published : Aug 12, 2019, 7:14 PM IST

'ఏనుగుల అభయారణ్యానికి ఏర్పాట్లు చేస్తున్నాం'

విజయనగరం జిల్లా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ఏనుగులు సంచారంతో జరుగుతున్న పంట నష్టం,ప్రాణ నష్టం నివారణకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ఏనుగుల అభయారణ్యం ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్​ నళినీ మోహన్ వెల్లడించారు. ఇప్పటికే మక్కువ మండలంలోని జంతి కొండ ప్రాంతం అభయారణ్య ఏర్పాటుకు అనుకూలతను పరిశీలించారని వివరించారు. ఒడిశా, ఛత్తీస్​ఘఢ్ ప్రాంతాల నుంచి దారి తప్పి వచ్చే ఏనుగులు అభయారణ్యానికి తరలించి స్వేచ్ఛగా జీవించే ఏర్పాట్లు చేయవచ్చని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి : పిల్లల భవిష్యత్తేకే కాదు..మొక్కల సంరక్షణకు సైతం

'ఏనుగుల అభయారణ్యానికి ఏర్పాట్లు చేస్తున్నాం'

విజయనగరం జిల్లా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ఏనుగులు సంచారంతో జరుగుతున్న పంట నష్టం,ప్రాణ నష్టం నివారణకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ఏనుగుల అభయారణ్యం ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్​ నళినీ మోహన్ వెల్లడించారు. ఇప్పటికే మక్కువ మండలంలోని జంతి కొండ ప్రాంతం అభయారణ్య ఏర్పాటుకు అనుకూలతను పరిశీలించారని వివరించారు. ఒడిశా, ఛత్తీస్​ఘఢ్ ప్రాంతాల నుంచి దారి తప్పి వచ్చే ఏనుగులు అభయారణ్యానికి తరలించి స్వేచ్ఛగా జీవించే ఏర్పాట్లు చేయవచ్చని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి : పిల్లల భవిష్యత్తేకే కాదు..మొక్కల సంరక్షణకు సైతం

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.