ETV Bharat / state

పార్వతీపురంలో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే - హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తోన్న ఎమ్మెల్యే జోగారావు

కరోనా కట్టడిలో భాగంగా పార్వతీపురంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్థానిక ఎమ్మెల్యే జోగారావు పిచికారీ చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

mla sprayng hcl liquid at parvathipuram in vijayanagaram
హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తోన్న ఎమ్మెల్యే జోగారావు
author img

By

Published : Apr 16, 2020, 9:36 AM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే జోగారావు పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా బెల్గాంలోని మున్సిపల్​ సిబ్బందితో కలిసి కొంత దూరం వాటర్​ ట్యాంక్​తో హైపో క్లోరైడ్​ ద్రావణం పిచికారి చేశారు.

ఇదీ చూడండి:

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే జోగారావు పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా బెల్గాంలోని మున్సిపల్​ సిబ్బందితో కలిసి కొంత దూరం వాటర్​ ట్యాంక్​తో హైపో క్లోరైడ్​ ద్రావణం పిచికారి చేశారు.

ఇదీ చూడండి:

శృంగవరపుకోటలో హైపోక్లోరైట్ పిచికారీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.