ETV Bharat / state

వైఎస్ఆర్​ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు - vahana mitra latest news in ap

ఆటో కార్మికులకు వాహన మిత్ర రెండో విడత నగదు రూ.10 వేలు ఖాతాల్లో జమ చేయడంతో విజయనగరం జిల్లా జొన్నవలసలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి విగ్రహానికి ఆటోడ్రైవర్లు క్షీరాభిషేకం చేశారు.

వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు
వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు
author img

By

Published : Jun 7, 2020, 4:57 PM IST

వాహన మిత్ర రెండో విడతగా ఆటో కార్మికులకు వారి ఖాతాలో రూ.10 వేలు జమచేశారు. ఈ నేపథ్యంలో విజయనగరం జొన్నవలస గ్రామంలో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ ఆనందం వ్యక్తంచేశారు.

వాహన మిత్ర రెండో విడతగా ఆటో కార్మికులకు వారి ఖాతాలో రూ.10 వేలు జమచేశారు. ఈ నేపథ్యంలో విజయనగరం జొన్నవలస గ్రామంలో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ ఆనందం వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.