ETV Bharat / state

ప్రమాదవశాత్తూ బైక్‌ పైనుంచి పడి వ్యక్తి మృతి

author img

By

Published : Dec 8, 2020, 10:12 AM IST

ప్రమాదవశాత్తూ ద్విచక్రవాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలం లక్కన్నపురంలో జరిగింది.

Man dies after accidentally falling off bike at vizianagaram district
ప్రమాదవశాత్తూ బైక్‌ పైనుంచి పడి వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం లక్కన్నపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్నపుదొరవలసలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళ్తుండగా... జీఎంవలస మండలం కుడమ సమీపంలో బైక్ ప్రమాదవశాత్తు జారిపోయింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గౌరు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం లక్కన్నపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్నపుదొరవలసలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళ్తుండగా... జీఎంవలస మండలం కుడమ సమీపంలో బైక్ ప్రమాదవశాత్తు జారిపోయింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గౌరు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

బ్యాంకులోని నగదు, ఆభరణాలతో అటెండర్​ పరారీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.