ETV Bharat / state

విజయనగరం జిల్లాలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

author img

By

Published : Jul 8, 2021, 5:22 PM IST

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పాచిపెంటలో జరిగింది. మృతునికి భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.

విద్యుదాఘాతం
విద్యుదాఘాతం

విజయనగరం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి చెందాడు. మృతుృడు పాచిపెంటకు చెందిన నాగారాజు (38)గా గుర్తించారు. నాగారాడు పాచిపెంట మండల కేంద్రంలో మిఠాయి దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. రాత్రి దుకాణంలో మూసేటప్పుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.

ఇదీ చదవండి:

విజయనగరం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి చెందాడు. మృతుృడు పాచిపెంటకు చెందిన నాగారాజు (38)గా గుర్తించారు. నాగారాడు పాచిపెంట మండల కేంద్రంలో మిఠాయి దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. రాత్రి దుకాణంలో మూసేటప్పుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.

ఇదీ చదవండి:

SNAKE BITE: ఏనుగుబాలలో పాము కాటుకు విద్యార్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.