విజయనగరం జిల్లా గరివిడి ఎల్ఐసీ ఆఫీస్ వద్ద రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని స్కూటీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పనస సింహాద్రి (69 ) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన వివరాలు నమోదు చేసిన గరివిడి ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటీ ఢీకొని.. వ్యక్తి దుర్మరణం
స్కూటీ ఢీకొనటం వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![స్కూటీ ఢీకొని.. వ్యక్తి దుర్మరణం man dead in road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9602902-386-9602902-1605860094554.jpg?imwidth=3840)
స్కూటీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
విజయనగరం జిల్లా గరివిడి ఎల్ఐసీ ఆఫీస్ వద్ద రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని స్కూటీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పనస సింహాద్రి (69 ) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన వివరాలు నమోదు చేసిన గరివిడి ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...