ETV Bharat / state

మోదీ ఏడాది పాలనలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు: కంభంపాటి

author img

By

Published : Jun 26, 2020, 4:15 PM IST

మోదీ ఏడాది పాలనలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారని భాజపా నేత కంభంపాటి హరిబాబు అన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు.

Kambampati Haribabu
Kambampati Haribabu

మోదీ ఏడాది పాలనలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. విజయనగరం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్య రామాలయం ట్రస్టు ఏర్పాటు చేయటం, ట్రిపుల్ తలాక్ రద్దు వంటివి అనేక విజయాలని తెలిపారు. పేదల సంక్షేమ కోసం ఎన్నో రకాల పథకాలను తీసుకొచ్చారని అన్నారు.

ఇదీ చదవండి:

మోదీ ఏడాది పాలనలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. విజయనగరం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్య రామాలయం ట్రస్టు ఏర్పాటు చేయటం, ట్రిపుల్ తలాక్ రద్దు వంటివి అనేక విజయాలని తెలిపారు. పేదల సంక్షేమ కోసం ఎన్నో రకాల పథకాలను తీసుకొచ్చారని అన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మరో 605 కరోనా కేసులు... 10 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.