ETV Bharat / state

మనస్థాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య - intermediate student sucide at devupally vizainagaram district

ఇంటర్​లో ఇష్టం లేని గ్రూప్​లో చేర్పించారనే మనస్థాపంతో బావిలో దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

intermediate student sucide at devupally vizainagaram district
మనస్థాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Jul 7, 2020, 7:43 PM IST

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లిలో ఇంటర్ విద్యార్థి శ్రావణ్ కుమార్(15) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మిడియట్​లో ఇష్టం లేని గ్రూప్​లో చేర్పించారని మనస్థాపం చెందాడు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్న శ్రావణ్ కుమార్​కు... ఆన్​లైన్ క్లాస్​లు అర్థం కాకపోవటంతో రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆనంతరం శ్రావణ్ బావిలో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న బొండపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లిలో ఇంటర్ విద్యార్థి శ్రావణ్ కుమార్(15) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మిడియట్​లో ఇష్టం లేని గ్రూప్​లో చేర్పించారని మనస్థాపం చెందాడు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్న శ్రావణ్ కుమార్​కు... ఆన్​లైన్ క్లాస్​లు అర్థం కాకపోవటంతో రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆనంతరం శ్రావణ్ బావిలో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న బొండపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు..13 మంది మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.