ETV Bharat / state

కురుపాంలో ఏనుగుల బీభత్సం..పంటలు ధ్వంసం - కురుపాంలో రైతుల పంటలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులు

విజయనగరంలోని కురుపాంలో రైతులు అడవి ఏనుగులతో ఇబ్బందిపడుతున్నారు. ఏనుగుల గుంపు తమ పంటను సర్వ నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

elephants-attack-on-farmers-lands
elephants-attack-on-farmers-lands
author img

By

Published : Mar 28, 2020, 8:01 PM IST

రైతుల పంటలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులు

విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో అడవి ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా వచ్చిన ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు..తమ పంట పొలాలను కాపాడుకోవడం సవాల్​గా మారింది. ఏనుగుల బెడద నుంచి కాపాడమని రైతులు అధికారులను వేడుకుటున్నారు. స్పందించిన కురుపాం రేంజర్ అధికారి మురళీకృష్ణ చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎవరూ బయటికి రావొద్దని సూచించారు.

ఇవీ చదవండి: కరోనాపై వాట్సాప్​ వదంతులు నమ్మొద్దంటున్న వైద్యులు

రైతుల పంటలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులు

విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో అడవి ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా వచ్చిన ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు..తమ పంట పొలాలను కాపాడుకోవడం సవాల్​గా మారింది. ఏనుగుల బెడద నుంచి కాపాడమని రైతులు అధికారులను వేడుకుటున్నారు. స్పందించిన కురుపాం రేంజర్ అధికారి మురళీకృష్ణ చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎవరూ బయటికి రావొద్దని సూచించారు.

ఇవీ చదవండి: కరోనాపై వాట్సాప్​ వదంతులు నమ్మొద్దంటున్న వైద్యులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.