విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో జిల్లా కలెక్టర్ ఎక్సైజ్ సిబ్బందితో కలిసి దాడులకు దిగారు. దుకాణాలు తెరిపించి మందు బ్యాలెన్స్ ను లెక్కించారు. లాక్ డౌన్ కు ముందు, తర్వాత తేడాలున్న దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని తొలిగించారు. ఈటీవీ భారత్తోలో వచ్చిన కథానాలకు స్పందించే కలెక్టర్ ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: