ETV Bharat / state

ఎస్సై పై కేసు నమోదు.. ఏం చేశాడంటే..? - bondapally si case

విజయనగరం జిల్లాలో ఓ ఎస్సై పై ఎఫ్​ఐఆర్ నమోదైంది. ఓ వ్యక్తి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొండపల్లి ఎస్సై వాసుదేవరావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

బొండపల్లి ఎస్సైపై కేసు నమోదు
బొండపల్లి ఎస్సైపై కేసు నమోదు
author img

By

Published : Oct 17, 2021, 1:50 PM IST

విజయనగరం జిల్లా బొండపల్లి ఎస్సై వాసుదేవరావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనను కులం పేరుతో దూషించి చిత్రహింసలు పెట్టాడని.. కనిమెరక వాసి గోవింద మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరుగా జిల్లా ఎస్పీ దీపికా పాటిల్​కు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో.. ఎస్సై వాసుదేవరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

విజయనగరం జిల్లా బొండపల్లి ఎస్సై వాసుదేవరావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనను కులం పేరుతో దూషించి చిత్రహింసలు పెట్టాడని.. కనిమెరక వాసి గోవింద మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరుగా జిల్లా ఎస్పీ దీపికా పాటిల్​కు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో.. ఎస్సై వాసుదేవరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: crane accident : పరిశ్రమలో ప్రమాదం... కార్మికురాలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.