ETV Bharat / state

పిడుగుపడి యువతి మృతి

author img

By

Published : Aug 26, 2021, 12:39 AM IST

పిడుగు పడి యువతి మృతి చెందింది. విశాఖ జిల్లాలో ఈ విషాదం జరిగింది.

women died thunder bolt
women died thunder bolt

విశాఖ జిల్లా మాడుగుల మండలం వందనాపల్లెలో పిడుగుపాటు ఒకరిని బలికొంది. సలోని అనే యువతి మృత్యువాతపడింది. పశువులు కాసేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా.. ఈ విషాద ఘటన జరిగింది. పిడుగు పడడంతో సలోమి స్పృహ తప్పి పడిపోయింది. అంబులెన్స్ వచ్చే సరికే కన్నుమూసింది. కాగా ఇటీవలె ఆ యువతి తండ్రి అనారోగ్యంలో కన్నుమూశాడు.

విశాఖ జిల్లా మాడుగుల మండలం వందనాపల్లెలో పిడుగుపాటు ఒకరిని బలికొంది. సలోని అనే యువతి మృత్యువాతపడింది. పశువులు కాసేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా.. ఈ విషాద ఘటన జరిగింది. పిడుగు పడడంతో సలోమి స్పృహ తప్పి పడిపోయింది. అంబులెన్స్ వచ్చే సరికే కన్నుమూసింది. కాగా ఇటీవలె ఆ యువతి తండ్రి అనారోగ్యంలో కన్నుమూశాడు.

ఇదీ చదవండి:మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.