ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. భార్య మృతి, భర్తకు గాయాలు - కొత్తూరు జాతీయ రహదారి వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో భార్య మరణించగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

road accident at kothuru, lorry hit two wheeler at kothuru
కొత్తూరు వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ, ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని మహిళ మృతి
author img

By

Published : Apr 18, 2021, 9:43 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఆర్మీలో పని చేస్తున్న మహేశ్వరరావు.. తన భార్య విజయలక్ష్మితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పాయకరావుపేట వెళ్తున్న సమయంలో వెనకనుంచి లారీ ఢీకొట్టింది. భార్య మృతి చెందగా.. తీవ్రగాయాలపాలైన మహేశ్వరరావు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: రసాయన కంపెనీలో మంటలు- ముగ్గురు మృతి

మహేశ్వరరావు, విజయలక్ష్మికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాయకరావుపేట ప్రైవేట్ పాఠశాలలో వీరు చదువుకుంటున్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ స్వామి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఆర్మీలో పని చేస్తున్న మహేశ్వరరావు.. తన భార్య విజయలక్ష్మితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పాయకరావుపేట వెళ్తున్న సమయంలో వెనకనుంచి లారీ ఢీకొట్టింది. భార్య మృతి చెందగా.. తీవ్రగాయాలపాలైన మహేశ్వరరావు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: రసాయన కంపెనీలో మంటలు- ముగ్గురు మృతి

మహేశ్వరరావు, విజయలక్ష్మికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాయకరావుపేట ప్రైవేట్ పాఠశాలలో వీరు చదువుకుంటున్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ స్వామి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

లారీ కిందకి దూసుకెళ్లిన బైక్​.. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.