ETV Bharat / state

'మూడు కన్నా... రెండు రాజధానులే మేలు' - vishnu kumar raju comments on amaravathi

విశాఖ పరిపాలన రాజధానిగా మారితే అనేక పెట్టుబడులు వస్తాయని భాజపా నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో పరిశ్రమల శాఖ ఉంటే లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులు అనే ప్రచారం సరికాదని, రెండు రాజధానుల ఆలోచన సరైనదని చెప్పారు. రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నిరసన తెలియజేస్తున్న వారిపై పోలీసుల వైఖరిని ఆయన ఖండించారు.

భాజపా నేత విష్ణుకుమార్ రాజు
భాజపా నేత విష్ణుకుమార్ రాజు
author img

By

Published : Jan 5, 2020, 5:41 PM IST

భాజపా నేత విష్ణుకుమార్ రాజు
sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.