ETV Bharat / state

'గ్రానైట్​ తవ్వకాలతో మాకు ఉపాధి లభిస్తోంది' - గ్రానైట్​ మైనింగ్​కు మద్దతిస్తున్న విశాఖ గిరిజనులు

గ్రానైట్​ తవ్వకాలతో కళ్యాణలోవ జలాశయానికి ఎలాంటి నష్టం లేదని విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణ గిరిజనులంటున్నారు. గిరిజనులు అభివృద్ధి చెందడం ఇష్టం లేకే ప్రజాసంఘాలు ధర్నా చేస్తున్నాయని ఆరోపించారు.

గ్రానైట్​ మైనింగ్​కు మద్దతిస్తున్న విశాఖ గిరిజనులు
author img

By

Published : Oct 19, 2019, 10:09 AM IST

గ్రానైట్​ మైనింగ్​కు మద్దతిస్తున్న విశాఖ గిరిజనులు

విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణలోవ జలాశయం పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలపై గిరిజనులు, ప్రజాసంఘాల మద్య తలెత్తిన భేదాభిప్రాయాల పై..నేడు కలెక్టరేట్ లో విచారణ జరగనుంది. గ్రానైట్‌ క్వారీలు వల్ల కళ్యాణలోవ జలాశయాని ఎలాంటి ఇబ్బంది ఉండదని గిరిజనలు అంటున్నారు. తమ ప్రాంతంలో ఉన్న 4 గ్రానైట్‌ క్వారీలతో వంద మందికి ఉపాధి లభించిందని, 40 శాతం రాయల్టీ పన్ను తమ పంచాయితీకే దక్కుతుందని తెలిపారు. క్వారీలు ఉండటం వల్లే తమ ప్రాంతానికి రహదారి వచ్చిందని అంటున్నారు. ఈ కారణాలతోనే తాము గ్రానైట్ క్వారీలను సమర్ధిస్తున్నామని చెప్పారు. గిరిజనులు అభివృద్ధి చెందడం ఇష్టం లేక కొంతమంది కావాలనే గొడవ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

గ్రానైట్​ మైనింగ్​కు మద్దతిస్తున్న విశాఖ గిరిజనులు

విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణలోవ జలాశయం పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలపై గిరిజనులు, ప్రజాసంఘాల మద్య తలెత్తిన భేదాభిప్రాయాల పై..నేడు కలెక్టరేట్ లో విచారణ జరగనుంది. గ్రానైట్‌ క్వారీలు వల్ల కళ్యాణలోవ జలాశయాని ఎలాంటి ఇబ్బంది ఉండదని గిరిజనలు అంటున్నారు. తమ ప్రాంతంలో ఉన్న 4 గ్రానైట్‌ క్వారీలతో వంద మందికి ఉపాధి లభించిందని, 40 శాతం రాయల్టీ పన్ను తమ పంచాయితీకే దక్కుతుందని తెలిపారు. క్వారీలు ఉండటం వల్లే తమ ప్రాంతానికి రహదారి వచ్చిందని అంటున్నారు. ఈ కారణాలతోనే తాము గ్రానైట్ క్వారీలను సమర్ధిస్తున్నామని చెప్పారు. గిరిజనులు అభివృద్ధి చెందడం ఇష్టం లేక కొంతమంది కావాలనే గొడవ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర సంస్థల కీలక సమావేశాలు

Intro:యాంకర్ గ్రానైట్ తవ్వకాల వల్ల జలాశయాలకు ఎలాంటి నష్టం ఉండదని కేవలం ప్రకృతి వైపరీత్యాల కారణంగా వర్షాలు కురవక సాగునీటికి కలుగుతుందని విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణ గిరిజన స్పష్టం చేశారు కళ్యాణ్ లా జలాశయం పరిధిలో గ్రానైట్ క్వారీలు ఏర్పాటు చేయడం వల్ల జలాశయాలకు ఎలాంటి నష్టం లేదని దీనిపై కొన్ని ప్రజా సంఘాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని గిరిజనులు పేర్కొన్నారు విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణ పరిధిలో 4 గ్రానైట్ క్వారీ లను గతంలో ఏర్పాటు చేశారు కొద్ది రోజుల క్రితం నుంచి వర్షాలు కురవక కళ్యాణ్ లావ జలాశయం పూర్తిగా అడుగంటి పోయింది ఇందుకు గ్రానైట్ తవ్వకాల కారణమంటూ కొన్ని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి అయితే ఇది వాస్తవం కాదని గిరిజన స్పష్టం చేస్తున్నారు తమ గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందటం వార్వ లేక కొందరు ఈ రాద్ధాంతం చేస్తున్నారని వారు ఆరోపించారు క్వారీలను ఏర్పాటు చేయడం వల్ల తమ పంచాయతీలు అభివృద్ధి చెందడంతో పాటు గిరిజనులు ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు ఒకవేళ వారివల్లే జలాశయం ఉండిపోతే ఇప్పుడు ఎందుకు పూర్తిస్థాయిలో నీటి మట్టం పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. బైట్స్ 1) 2) 3) 4) 5)


Body:NARSIPATNAM


Conclusion:8008574736

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.