ETV Bharat / state

ఎం.కృష్ణాపురం పంచాయతీ ఏకగ్రీవమైనట్లే! - విశాఖ జిల్లా తాజా సమాచారం

విశాఖపట్నం జిల్లాలోని ఎం.కృష్ణాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలు దాదాపుగా ఏకగ్రీవమైనట్లుగా భావిస్తున్నారు. సర్పంచి స్థానానికి ఒకటి, 8 వార్డులకు 8 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

visakha district m krishnapuram panchayat unanimity
ఎం.కృష్ణాపురం పంచాయతీ ఏకగ్రీవమైనట్లే!
author img

By

Published : Feb 1, 2021, 7:50 AM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం.కృష్ణాపురం గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఏన్నిక ఏకగీవ్రమైనట్లుగా తెలుస్తోంది. సర్పంచి స్థానానికి ఒకటి, 8 వార్డులకు 8 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

సర్పంచిగా.. మొల్లి రాజ్యలక్ష్మి ఎన్నిక కావడం దాదాపుగా పూర్తయింది. ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీకి అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు.

విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం.కృష్ణాపురం గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఏన్నిక ఏకగీవ్రమైనట్లుగా తెలుస్తోంది. సర్పంచి స్థానానికి ఒకటి, 8 వార్డులకు 8 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

సర్పంచిగా.. మొల్లి రాజ్యలక్ష్మి ఎన్నిక కావడం దాదాపుగా పూర్తయింది. ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీకి అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.