ETV Bharat / state

విశాఖలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరిగాయి. వైశాఖి జల ఉద్యానవనంలో ఈ కార్యక్రమం జరిగింది.

author img

By

Published : Apr 1, 2019, 5:37 AM IST

విశాఖలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
విశాఖలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరిగాయి. వైశాఖి జల ఉద్యానవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులు 2019 నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు.

ఇవీ చదవండి..

ఆంధ్ర లయోల కళాశాలలో.... మెగా వాక్ @ 2019

విశాఖలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరిగాయి. వైశాఖి జల ఉద్యానవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులు 2019 నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు.

ఇవీ చదవండి..

ఆంధ్ర లయోల కళాశాలలో.... మెగా వాక్ @ 2019

Contributor : R.SampathKumar Centre : Guntakal, Anantapur Dist Date:31-03-2019 Slug:AP_Atp_22_31_janaseana_cpi_pracharam_gtl_Avb_C15 anchor:- అనంతపురంజిల్లా,గుంతకల్లులో జనసేన, సీపీఐ అభ్యర్థులు,కలిసి పోటాపోటీగా ప్రచారం చేపట్టారు.జనసేన గుంతకల్లు అభ్యర్థి గా పోటీ చేస్తున్న మధుసూదన్ గుప్త తమ కుటుంబంతో కలిసి సత్యనారాయణ పేట,తిలక్ నగర్ అంబేద్కర్ కూడలి,పలు వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు.తాము అధికారంలోకి వస్తే మౌలిక వసతులు,తాగునీటి సౌకర్యం కల్పిస్తామని,గుంతకల్లును మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.ప్రచారంలో ప్రతి ఒక్కరు తప్పకుండా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఆకoడ మెజారిటీ తో గెలిపిoచాలని ఓటర్లను అబ్యర్థించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.