ETV Bharat / state

48 గంటల బంద్​కు గిరిజన ఐకాస పిలుపు - two days bandh in visakha agency

48 గంటల పాటు గిరిజన ప్రాంతాల్లో బంద్​ పాటించాలని రాష్ట్ర గిరిజన ఐకాస పిలుపునిచ్చింది. జీవో నెం 3 పునరుద్ధరించే వరకు పోరాటం ఆపేదిలేదని సంఘ నేతలు తేల్చిచెప్పారు.

two days bandh by state tribal ikasa in visakha tribal agency against go no 3 issue
రెండు రోజుల పాటు విశాఖ మన్యంలో గిరిజన ఐకాస ఆధ్వర్యంలో బంద్​
author img

By

Published : Jun 17, 2020, 12:01 PM IST

జీవో నెం 3 రద్దుకు నిరసనగా గిరిజన ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన ఐకాస్ బంద్​కు పిలుపునిచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వేషన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. పాడేరులో ఆందోళనకారులు రహదారికి అడ్డంగా వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేవేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో జీవో 3 పై చర్చ చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి :

జీవో నెం 3 రద్దుకు నిరసనగా గిరిజన ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన ఐకాస్ బంద్​కు పిలుపునిచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వేషన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. పాడేరులో ఆందోళనకారులు రహదారికి అడ్డంగా వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేవేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో జీవో 3 పై చర్చ చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి :

'జీవో నెం 3పై రివ్యూ పిటిషన్​కు సమావేశం నిర్వహిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.