ETV Bharat / state

నిరాడంబరంగా తొలి ఏకాదశి పూజలు

author img

By

Published : Jul 1, 2020, 1:31 PM IST

కరోనా మహమ్మారి కారణంగా తొలి ఏకాదశి పూజలు భక్తులు లేకుండానే జరిగాయి. చీరాల పట్టణంలోని వీరరాఘవ స్వామి దేవాలయంలో అర్చకులే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

tholi Ekadashi celebrations at chirala Veeraraghava Swamy Temple, prakasham district
చీరాలలో నిరాడంబరంగా తొలి ఏకాదశి పూజలు

తొలి ఏకాదశి పూజలు ప్రకాశం జిల్లా చీరాలలో నిడారంబరంగా జరిగాయి. పట్టణంలోని వీరరాఘవస్వామి దేవాలయంలోని స్వామివారికి అభిషేకం నిర్వహించారు. లాక్​డౌన్ నిబంధనల ప్రకారం పూజారి ఒక్కరే వీరరాఘవ స్వామివారికి తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయాన్ని మూసివేశారు.

తొలి ఏకాదశి పూజలు ప్రకాశం జిల్లా చీరాలలో నిడారంబరంగా జరిగాయి. పట్టణంలోని వీరరాఘవస్వామి దేవాలయంలోని స్వామివారికి అభిషేకం నిర్వహించారు. లాక్​డౌన్ నిబంధనల ప్రకారం పూజారి ఒక్కరే వీరరాఘవ స్వామివారికి తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయాన్ని మూసివేశారు.

ఇదీ చదవండి: తొలి ఏకాదశి రోజు మహావిష్ణువు రూపంలో జగన్నాథుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.