ETV Bharat / state

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో దేశభక్తి యువత పాత్రపై సదస్సు

విశాఖ జిల్లా అనకాపల్లి ప్రభుత్వ జునియార్ కళాశాలలో ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో దేశభక్తి యువత పాత్రపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లడుతూ ఈరోజు మనం స్వేచ్చాయుతంగా జీవిస్తున్నామంటే ఎందరో దేశ స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తెచ్చారని పేర్కోన్నారు.

author img

By

Published : Aug 15, 2019, 6:50 AM IST

యువత పాత్రపై సదస్సు

యువత దేశభక్తిని పెంచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ వి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈటీవీ భారత్ ఈనాడు ఆధ్వర్యంలో దేశభక్తి యువత పాత్ర అనే అంశంపై సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈరోజు మనం స్వేచ్చాయుత వాతావరణంలో జీవిస్తున్నామంటే దానికి కారణం ఎందరో ఆమరవీరుల ప్రాణత్యాగం వల్ల అని గుర్తుంచుకోవాలన్నారు. యువత దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం.. స్వాతంత్రం సాధిస్తామన్న నినాదంతో స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.

యువత దేశభక్తిని పెంచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ వి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈటీవీ భారత్ ఈనాడు ఆధ్వర్యంలో దేశభక్తి యువత పాత్ర అనే అంశంపై సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈరోజు మనం స్వేచ్చాయుత వాతావరణంలో జీవిస్తున్నామంటే దానికి కారణం ఎందరో ఆమరవీరుల ప్రాణత్యాగం వల్ల అని గుర్తుంచుకోవాలన్నారు. యువత దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం.. స్వాతంత్రం సాధిస్తామన్న నినాదంతో స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:వైకాపా దాడులకు తెదేపా భయపడదు: కోటంరెడ్డి

Intro:Ap_vsp_49_14_mlc_press_meet_ab_AP10077_k.bhanojirao_8008574722
వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటిన్లు మూసివేయడం నిరసిస్తూ ఈనెల 16వ తేదీన విశాఖ జిల్లాలోని 27 అన్న క్యాంటీన్ ల వద్ద తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు పేద విశాఖ గ్రామీణ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదల పొట్ట నింపుతున్న అన్న క్యాంటీన్లు మూసివేయడం చేయమన్నారు దీన్ని నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలోని అన్ని అన్నా క్యాంటీన్ల వద్ద ధర్నాలు చేపడతామన్నారు


Body:3 నెలల వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రజా వ్యతిరేక విధానాలు సీఎం జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నారు



Conclusion:సమావేశంలో పట్టణ తెదేపా అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.