ETV Bharat / state

గిరిజనుడి సజీవదహనం... నిందితులకు జీవితఖైదు - life imprisonment news in visakha

విశాఖ మన్యంలో 2013లో గిరిజనుడిని సజీవ దహనం చేశారు. ఈ కేసులో నిందితులకు... విశాఖ జిల్లా రెండో అదనపు సెషన్స్ కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది.

గిరిజనుడి సజీవదహనం
author img

By

Published : Oct 23, 2019, 12:24 PM IST

విశాఖ జిల్లా గిరిజన ప్రాంతంలో 2013 ఆగస్టులో గిరిజనుడిని సజీవ దహనం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు రెండో అదనపు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. విశాఖ మన్యంలోని డుంబ్రిగూడ మండలం ఒంబి గ్రామంలో చిల్లంగి (చేతబడి)అనుమానంతో... కిల్లో బొల్లి అనే వ్యక్తిని గొడ్డలితో నరికి... నాటు తుపాకితో కాల్చి... సజీవదహనం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులు కిల్లో శంకరరావు, గెమ్మెలి సీతారాంకు జీవిత ఖైదు శిక్ష విధించింది.

విశాఖ జిల్లా గిరిజన ప్రాంతంలో 2013 ఆగస్టులో గిరిజనుడిని సజీవ దహనం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు రెండో అదనపు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. విశాఖ మన్యంలోని డుంబ్రిగూడ మండలం ఒంబి గ్రామంలో చిల్లంగి (చేతబడి)అనుమానంతో... కిల్లో బొల్లి అనే వ్యక్తిని గొడ్డలితో నరికి... నాటు తుపాకితో కాల్చి... సజీవదహనం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులు కిల్లో శంకరరావు, గెమ్మెలి సీతారాంకు జీవిత ఖైదు శిక్ష విధించింది.

ఇదీచూడండి.విశాఖలో వివాహిత దారుణ హత్య

Intro:Body:

rfg


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.