గుజరాత్ వీరావల్ జెట్టి తీరంలో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన జాలర్లు తెలంగాణ వరకూ వచ్చారని.... మత్స్య శాఖ అధికారులకు సమాచారం అందింది. మరి కొద్ది గంటల్లో విశాఖకు చేరుకుంటారని చెప్తున్నారు. విశాఖలో వారికి వైద్య పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి...'రాష్ట్రానికి వచ్చేలోపు చనిపోయేలా ఉన్నాం'