ETV Bharat / state

సింహాద్రి అప్పన్న ఆదాయం: 15 రోజుల్లో రూ.25 లక్షలు - విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న వార్తలు

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. కరోనా ప్రభావం కారణంగా.. కొంత మేర ఆదాయం తగ్గినట్లు తెలిపారు.

Sinhadri Appanna Hundi income
శ్రీ వరాహలక్ష్మీ నృశింహ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
author img

By

Published : Jul 6, 2020, 10:15 PM IST

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. కరోనా ప్రభావం హుండీ ఆదాయంపై పడిన కారణంగా.. 15 రోజులకు 25 లక్షల రూపాయల 81 వేల 123 రూపాయల నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రాక తగ్గడం, పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వడం వంటి కారణాలతో ఆదాయం కొంత మేర తగ్గిందని అంచనా వేశారు.

ఇవీ చూడండి:

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. కరోనా ప్రభావం హుండీ ఆదాయంపై పడిన కారణంగా.. 15 రోజులకు 25 లక్షల రూపాయల 81 వేల 123 రూపాయల నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రాక తగ్గడం, పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వడం వంటి కారణాలతో ఆదాయం కొంత మేర తగ్గిందని అంచనా వేశారు.

ఇవీ చూడండి:

విశాఖలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90వ జయంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.