ETV Bharat / state

మద్యం మత్తులో పడివున్న ఆర్టీసీ ఉద్యోగి

author img

By

Published : Oct 24, 2020, 10:02 PM IST

ఉద్యోగం చేయాల్సిన ఉద్యోగి పూటుగా తాగి ఆర్టీసీ కాంప్లెక్స్​లో పడి వున్నాడు. ఈ ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగింది.

rtc employee drinks alcohol and slept at bus station
నర్సీపట్నం ఆర్టీసీ బస్టాండ్​లో మద్యం మత్తులో పడి ఉన్న ఉద్యోగి

దసరా పండుగ రావడంతో కూలి పనులు చేసుకునే రైతులను మొదలుకొని ఉద్యోగస్థుల వరకు మద్యం అలవాటు ఉన్నవారంతా వైన్​ షాపుల వద్దకు ఎగబడుతున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్​లో మద్యం మత్తులో పడివున్న ఆర్టీసీ ఉద్యోగి అందుకు నిదర్శనం. పూటుగా తాగి మతిస్థిమితం లేకుండా మద్యం మత్తులో ఈ ఉద్యోగి పడి ఉన్నాడు.

ఇదీ చదవండి :

దసరా పండుగ రావడంతో కూలి పనులు చేసుకునే రైతులను మొదలుకొని ఉద్యోగస్థుల వరకు మద్యం అలవాటు ఉన్నవారంతా వైన్​ షాపుల వద్దకు ఎగబడుతున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్​లో మద్యం మత్తులో పడివున్న ఆర్టీసీ ఉద్యోగి అందుకు నిదర్శనం. పూటుగా తాగి మతిస్థిమితం లేకుండా మద్యం మత్తులో ఈ ఉద్యోగి పడి ఉన్నాడు.

ఇదీ చదవండి :

కర్నూలు జిల్లావ్యాప్తంగా పోలీసుల దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.