ETV Bharat / state

తాండవ నది వంతెన వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - road accident in payakaraopeta

విశాఖ జిల్లా పాయకరావుపేట తాండవ నది వంతెన జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పట్టణంలోని దుర్గాకాలనీకి చెందిన బండారు ధనుంజయ్​(50)గా గుర్తించారు. విశాఖ నుంచి తుని వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది.

road-accident-in-visakha-district
తాండవ నది వంతెన వద్ద రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jan 25, 2020, 11:51 PM IST

తాండవ నది వంతెన వద్ద రోడ్డు ప్రమాదం

తాండవ నది వంతెన వద్ద రోడ్డు ప్రమాదం
Intro:విశాఖ జిల్లా పాయకరావుపేట తాండవ నది వంతెన జాతీయ రహదారి పై గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే పాయకరావుపేట పట్టణం దుర్గానగర్ కాలనీ కి చెందిన బండారు ధను౦జయ్ (50) వంతెన పై నుంచి నడిచి వస్తుండగా.... విశాఖ నుంచి తుని వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొవడంతో అక్కడి క్క డే మృతి చెందాడు. జరిగిన సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. Body:HkConclusion:Kh
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.