ETV Bharat / state

ప్రాణాల మీదకు తెచ్చిన చరవాణి వివాదం.. బ్లేడుతో యువకుడిపై దాడి - attack on a youth in anakapalli news

చరవాణి విషయంలో జరిగిన వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. బ్లేడుతో ప్రత్యర్థి దాడి చేసిన ఘటనలో.. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.

person attack with blade on youth in anakapalli vizag district
గాయపడిన యువకుడు
author img

By

Published : Sep 27, 2020, 10:15 PM IST

చరవాణి విషయంలో జరిగిన వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కొణతాల మధు అనే యువకుడికి, లావరాజు అలియాస్ లోవ అనే వ్యక్తికి సెల్​ఫోన్ విషయమై ఘర్షణ తలెత్తింది.

ఈ క్రమంలో మధుపై లోవ బ్లేడుతో దాడిచేశాడు. మధు గొంతు భాగంలో గాయమైంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై ఈశ్వరరావు తెలిపారు.

చరవాణి విషయంలో జరిగిన వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కొణతాల మధు అనే యువకుడికి, లావరాజు అలియాస్ లోవ అనే వ్యక్తికి సెల్​ఫోన్ విషయమై ఘర్షణ తలెత్తింది.

ఈ క్రమంలో మధుపై లోవ బ్లేడుతో దాడిచేశాడు. మధు గొంతు భాగంలో గాయమైంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై ఈశ్వరరావు తెలిపారు.

ఇవీ చదవండి:

సీఎం జగన్ వీటన్నింటికీ బాధ్యత వహించాలి: విశ్వహిందూ పరిషత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.