ETV Bharat / state

తెదేపాలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరిక

విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తెదేపా అసెంబ్లీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

author img

By

Published : Mar 25, 2019, 4:40 PM IST

తెదేపాలో చేరిన 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు
తెదేపాలో చేరిన 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు తెదేపాలో చేరారు. తెదేపా అసెంబ్లీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ సమక్షంలో దాదాపు500 మంది తెదేపాతీర్థం పుచ్చుకున్నారు. తెదేపా గెలుపునకు ప్రతి ఒక్కరూకృషి చేయాలని కార్యకర్తలకు సత్యనారాయణ పిలుపునిచ్చారు. తెదేపా ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు.

ఇదీ చదవండి

రాజమహేంద్రవరం మహిళా అభ్యర్థుల ప్రచార దూకుడు

తెదేపాలో చేరిన 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు తెదేపాలో చేరారు. తెదేపా అసెంబ్లీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ సమక్షంలో దాదాపు500 మంది తెదేపాతీర్థం పుచ్చుకున్నారు. తెదేపా గెలుపునకు ప్రతి ఒక్కరూకృషి చేయాలని కార్యకర్తలకు సత్యనారాయణ పిలుపునిచ్చారు. తెదేపా ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు.

ఇదీ చదవండి

రాజమహేంద్రవరం మహిళా అభ్యర్థుల ప్రచార దూకుడు

Intro:ap_knl_52_25_hero_thanush_pracharam_av_c5

s.sudhakar, dhone.

కర్నూలు జిల్లా డోన్ లో సినీ హీరో తనుష్ ప్రచారం నిర్వహించారు. డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తరుపున డోన్ పట్టణంలో హీరో తనుష్ ప్రచారం చేపట్టారు. పట్టణంలో లో బీసీ హాస్టల్ నుండి పాత బస్టాండ్ మీదుగా పాత పేట,కొత్తపేట లో ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలు తెలిపారు.


Body:సినీ హీరో తనుష్ ప్రచారం .


Conclusion:kit no.692, cell no.9394450169, s.sudhakar, dhone.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.