ETV Bharat / state

'ఈటీవీభారత్' ఎఫెక్ట్: ఆటోప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం - latest news on paderu

ఆటో విద్యుత్ స్తంభానికి ఢీకొని ఏడుగురు మృత్యువాత పడిన ఘటనలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందలేదని... ఇటీవల 'ఈటీవీ భారత్'లో కథనం ప్రచురితమైంది. దీనిపై పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి స్పందించారు. పది రోజుల్లో ప్రభుత్వ నుంచి సాయం అందిస్తామని హామీఇచ్చారు.

paderu-mla-bagyalaxmi-respond-on-etv-bharat-story-on-auto-accident-incident
భారత్ ఎఫెక్ట్:ఆటో ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం!
author img

By

Published : Dec 26, 2019, 12:00 PM IST

Updated : Dec 26, 2019, 5:05 PM IST

'ఈటీవీభారత్' ఎఫెక్ట్: ఆటోప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం

జూన్ 2న చింతపల్లి మండలం కోరుకొండ పంచాయతీ చెరువులో... విద్యుత్ స్తంభానికి ఆటో ఢీకొని ఏడుగురు మృతిచెందారు. ఆ సమయంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. త్వరలో నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే 7 నెలలు కావస్తున్నా నష్టపరిహారం అందలేదు. ఈ విషయాన్ని బాధిత కుటుంబాలు 'ఈటీవీభారత్'తో చెప్పగా... దీనిపై కథనం ప్రచురితమైంది. స్పందించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి... విద్యుత్ శాఖకు సంబంధించిన నష్టపరిహారం చెక్కులు వచ్చాయని... వాటిని పంపిణీ చేస్తామని తెలిపారు. మరో పది రోజుల్లో ప్రభుత్వ సాయం కూడా అందుతుందని... తక్షణమే చెల్లిస్తామని ఈ హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి-ప్రమాదం అనాథను చేసింది.... యంత్రాగం పరిహారం మరించింది...

'ఈటీవీభారత్' ఎఫెక్ట్: ఆటోప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం

జూన్ 2న చింతపల్లి మండలం కోరుకొండ పంచాయతీ చెరువులో... విద్యుత్ స్తంభానికి ఆటో ఢీకొని ఏడుగురు మృతిచెందారు. ఆ సమయంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. త్వరలో నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే 7 నెలలు కావస్తున్నా నష్టపరిహారం అందలేదు. ఈ విషయాన్ని బాధిత కుటుంబాలు 'ఈటీవీభారత్'తో చెప్పగా... దీనిపై కథనం ప్రచురితమైంది. స్పందించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి... విద్యుత్ శాఖకు సంబంధించిన నష్టపరిహారం చెక్కులు వచ్చాయని... వాటిని పంపిణీ చేస్తామని తెలిపారు. మరో పది రోజుల్లో ప్రభుత్వ సాయం కూడా అందుతుందని... తక్షణమే చెల్లిస్తామని ఈ హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి-ప్రమాదం అనాథను చేసింది.... యంత్రాగం పరిహారం మరించింది...

Intro:ap_vsp_79_25_accident_pariharam_etv_bharath_spandaba_vo_ap10082

యాంకర్: ఆటో విద్యుత్ స్తంభానికి ఢీకొని షాక్ తో ఏడుగురు మృత్యువాత పడిన ఘటనలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందలేదని ఇటీవల ఈటీవీ భారత్ లో కథనం ప్రచురితమైంది దీనికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి స్పందించారు.
జూన్ 2న చింతపల్లి మండలం కోరుకొండ పంచాయతీ చెరువులో విద్యుత్ స్తంభానికి ఆటో ఢీకొని ఏడుగురు మృత్యువాత పడ్డారు అప్పుడు కొత్తగా ఎన్నికైన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు త్వరలో నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు అయితే ఏడు నెలలు కావస్తున్నా నష్టపరిహారం అందలేదు ఈ విషయాన్ని బాధిత కుటుంబాలు ఈటీవీ భారత్ ముందు బోరున విలపించారు రెండు రోజులు ముందు ఈ కథనం ప్రచురితమైంది దీనికి స్పందించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి విద్యుత్ శాఖకు సంబంధించిన నష్టపరిహారం చెక్కులు వచ్చాయని వాటిని పంపిణీ చేస్తామన్నారు మరో పది రోజుల్లో ప్రభుత్వ సాయం కూడా అందుతుందని తక్షణమే చెల్లిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
బైట్: కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు
శివ, పాడేరు


Body:శివ


Conclusion:9493274036
Last Updated : Dec 26, 2019, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.