లాక్డౌన్ నిర్వహణలో ఉపాధ్యాయులు తమకు సహకరించాలని విశాఖ జిల్లా ట్రైనీ డీఎస్పీ కిరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య చోడవరం మండల శాఖ అధ్వర్యంలో 32 పంచాయతీల్లో పనిచేస్తున్న 175 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఇదే సందర్బంలో తమతో కలిసి నడవాలని ఉపాధ్యాయులను డీఎస్పీ కోరగా.. వారు సమ్మతించారు.
ఇదీ చూడండి: