ETV Bharat / state

విశాఖ అందాలనే కాదు..తాగునీటి వ్యధలనూ చూడండి - Visakha Ponds is a beautiful home for tourists

విశాఖలో ప్రకృతి అందాల వెనుక తాగునీటి దాహర్తి ఆర్తనాధాలు ఉన్నాయి. ఆంధ్రా కాశ్మీర్ కు ఏడు కి.మీ దూరంలో ఉండే చెరువుల వేనం గ్రామానికి తాగునీటి సౌకర్యం లేక..ఏళ్లుగా గిరిపుత్రులు అల్లాడుతున్నారు.ఇకనైనా తమ వ్యధను చూసి, తాగు నీటి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.

పర్యాటకులకు ప్రకృతి అందాల నిలయం...తాగునీటి కోసం కన్నీళ్ల మయం
author img

By

Published : Oct 21, 2019, 7:29 PM IST

పర్యాటకులకు ప్రకృతి అందాల నిలయం...తాగునీటి కోసం కన్నీళ్ల మయం

విశాఖలో ప్రకృతి అందాల వెనుక, తాగునీటి ఆర్తనాధాలు వినిపిస్తున్నాయి. ఆకాశం నుంచి దిగివచ్చాము..అన్నట్లు కనువిందు చేసే మేఘాల నడుమ ఉండే, గ్రామాలు మంచినీటి కోసం అల్లాడుతున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆంధ్రా కాశ్మీర్ గా పేరొందిన లంబసింగికు ఏడుకిలోమీటర్లు దూరంలో ఉండే చెరువుల వేనంలో తాగేందుకు నీరుండదంటే, ఆశ్చర్యం కలగుక మానదు. గ్రామం పేరులోనే చెరువు ఉంది, ఆ చెరువు నీటి కోసం వెళ్లాలంటే..కి.మీ దూరం వెళ్లాల్సిందే అంటున్నారు,ఈ గిరిపుత్రులు. మా ప్రాంతాలను కాదు..మా కష్టాలనూ చూడండి అని దీనంగా వేడుకుంటున్నారు. కాలంతో పనిలేకుండా ఏడాదిలో 365 రోజులు దాహం తీర్చుకునేందుకు పాట్లు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. తాగునీటి సమస్యను తార్చేందుకు ఐటీడీఏ ప్రయత్నాలు..ప్రయత్నాల స్థాయిలో ఉంటున్నాయి. అవి పూర్తయ్యాయి..అన్న స్థాయికి వచ్చేందుకు ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రహదారైనా వేస్తే, ఇంకొంచం దూరమైన వెళ్తామంటున్న ఈ గిరిపుత్రుల డిమాండ్ లో జాలే కనిపిస్తోంది. .

ఇదీ చదవండి:ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న గండికోటకు ఏమైంది ?

పర్యాటకులకు ప్రకృతి అందాల నిలయం...తాగునీటి కోసం కన్నీళ్ల మయం

విశాఖలో ప్రకృతి అందాల వెనుక, తాగునీటి ఆర్తనాధాలు వినిపిస్తున్నాయి. ఆకాశం నుంచి దిగివచ్చాము..అన్నట్లు కనువిందు చేసే మేఘాల నడుమ ఉండే, గ్రామాలు మంచినీటి కోసం అల్లాడుతున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆంధ్రా కాశ్మీర్ గా పేరొందిన లంబసింగికు ఏడుకిలోమీటర్లు దూరంలో ఉండే చెరువుల వేనంలో తాగేందుకు నీరుండదంటే, ఆశ్చర్యం కలగుక మానదు. గ్రామం పేరులోనే చెరువు ఉంది, ఆ చెరువు నీటి కోసం వెళ్లాలంటే..కి.మీ దూరం వెళ్లాల్సిందే అంటున్నారు,ఈ గిరిపుత్రులు. మా ప్రాంతాలను కాదు..మా కష్టాలనూ చూడండి అని దీనంగా వేడుకుంటున్నారు. కాలంతో పనిలేకుండా ఏడాదిలో 365 రోజులు దాహం తీర్చుకునేందుకు పాట్లు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. తాగునీటి సమస్యను తార్చేందుకు ఐటీడీఏ ప్రయత్నాలు..ప్రయత్నాల స్థాయిలో ఉంటున్నాయి. అవి పూర్తయ్యాయి..అన్న స్థాయికి వచ్చేందుకు ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రహదారైనా వేస్తే, ఇంకొంచం దూరమైన వెళ్తామంటున్న ఈ గిరిపుత్రుల డిమాండ్ లో జాలే కనిపిస్తోంది. .

ఇదీ చదవండి:ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న గండికోటకు ఏమైంది ?

Intro:AP_VSP_56_21_WATER PROBLEM IN CHERUVULAVENAM_AV_AP10153Body:భూతల స్వర్గాన్ని తలపించేలా అందంగా కనిపించే చెరువుల వ్యానం అం గ్రామంలో ఆదివాసి గిరిజనులకు తాగునీటి కష్టాలు తీరడం లేదు. ఇక్కడ అ ప్రకృతి అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి నింగి నుంచి నేలకు దిగాయ అన్న విధంగా చెరువులవెనం పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి . ప్రకృతి అందాలకు ఈ గ్రామం నెలవైన అప్పటికి మంచినీటికి మాత్రం ఈ గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వీరు అనాదిగా దాహార్తిని ఎదుర్కొంటూనే ఉన్నారు ఆంధ్ర కాశ్మీర్ గా పేరొందిన లంబసింగి కు ఏడు కిలోమీటర్ల దూరంలో చెరువుల వేనం అనే ఆదివాసీ గిరిజన గ్రామం ఉంది ఇక్కడ పీ విటిజి చెందిన 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కనీసం కాలిబాట సైతం సక్రమంగా లేని పరిస్థితిలో ఇక్కడ గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం అనేక అవస్థలు పడుతున్నారు కాలంతో పనిలేకుండా ఏడాది పొడుగునా 365 రోజులు వీరు దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వెలుగు ఆధ్వరంలో కనీసం మంచినీటి సౌకర్యం లేని గ్రామంలో ఐటీడీఏ పీవో ప్రత్యేకమైన నిధులను మంజూరు చేసి గ్రావిటీ మంచినీటి పథకాలు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు .తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేనందున చేతి పంపులు వేసే అవకాశం లేదు కనీసం గ్రావిటీ పథకాన్ని అయినా నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు Conclusion:M Ramanarao

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.