ETV Bharat / state

జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులు.... - విశాఖ

విశాఖజిల్లా పోలీసుల ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. వివిధ కారణాల రీత్యా ఆరుగురు సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

అదనపు ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
author img

By

Published : Jun 26, 2019, 11:25 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ఓఎస్డి కార్యాలయంలో ఒక దళ సభ్యుడు ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. అదనపు ఎస్.పి బి కృష్ణారావు ఎదుట జనజీవన స్రవంతిలో కలిశారు. వీరు పెదబయలు జి.మాడుగుల ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో కృష్ణ అనే వ్యక్తి పెదబయలు దళం ఏరియా కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. జి.మాడుగుల మండలం కిల్లంకోటవాసి కృష్ణ. 2012లో జి.మాడుగుల వద్ద ఎదురుకాల్పులు, 2015లో ఒడిశా సమీపంలోని ఎదురుకాల్పులు ఎస్సార్ పైపులైను ధ్వంసం చేయడం తదితర నేరాలతో వీళ్లకు సంబంధం ఉన్నట్లు అదనపు ఎస్.పి వివరించారు.

అదనపు ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

విశాఖ జిల్లా నర్సీపట్నం ఓఎస్డి కార్యాలయంలో ఒక దళ సభ్యుడు ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. అదనపు ఎస్.పి బి కృష్ణారావు ఎదుట జనజీవన స్రవంతిలో కలిశారు. వీరు పెదబయలు జి.మాడుగుల ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో కృష్ణ అనే వ్యక్తి పెదబయలు దళం ఏరియా కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. జి.మాడుగుల మండలం కిల్లంకోటవాసి కృష్ణ. 2012లో జి.మాడుగుల వద్ద ఎదురుకాల్పులు, 2015లో ఒడిశా సమీపంలోని ఎదురుకాల్పులు ఎస్సార్ పైపులైను ధ్వంసం చేయడం తదితర నేరాలతో వీళ్లకు సంబంధం ఉన్నట్లు అదనపు ఎస్.పి వివరించారు.

అదనపు ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
Intro:చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం లోని రామగిరి సుబ్రమణ్య స్వామి ఆలయం పుష్కరిణిలో గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందారు.


Body:రామగిరి సుబ్రమణ్య స్వామి ఆలయ పుష్కరిణి లో మంగళవారం ఆలయం మూసివేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బుధవారం ఉదయం ఆలయం తెరిచేందుకు వచ్చిన అర్చకుడు పుష్కరిణిలో తేలుతున్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు వెలికి తీసి ఆధారాల కోసం గాలింపు పు చర్యలు చేపట్టారు.

విజువల్ ను వాట్సాప్ ద్వారా పంపుతాను


Conclusion:సత్యవేడు ఈటీవీ భారత్ స్ట్రింగర్ ముని ప్రతాప్ 9494831093.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.