ETV Bharat / state

'చంద్రబాబుపై కక్షతోనే రాజధాని నాటకం'

author img

By

Published : Dec 26, 2019, 1:15 PM IST

చంద్రబాబుపై కక్షతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని నాటకం ఆడుతున్నారని... తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు.

mlc budda Nagajagadiswarao press meet at anakapalli in  visakha.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు
'చంద్రబాబుపై కక్షతోనే రాజధాని నాటకం ఆడుతున్నారు'

విశాఖ జిల్లా అనకాపల్లిలో విలేఖర్ల సమావేశంలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం ఇచ్చిన 35 వేల ఎకరాలను అభివృద్ధి చేయకుండా... 3 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారని... సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు వస్తే తట్టుకునే పరిస్థితులు లేవని వివరించారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు తీసుకురావాలని సూచించారు. విశాఖలో పరిపాలనా విభాగం, కర్నూలులో హైకోర్టు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. రాజధాని ఒకేచోట ఉంచి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ఇదీచూడండి.నటి కె.విజయలక్ష్మికి జీవిత సాఫల్య పురస్కారం

'చంద్రబాబుపై కక్షతోనే రాజధాని నాటకం ఆడుతున్నారు'

విశాఖ జిల్లా అనకాపల్లిలో విలేఖర్ల సమావేశంలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం ఇచ్చిన 35 వేల ఎకరాలను అభివృద్ధి చేయకుండా... 3 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారని... సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు వస్తే తట్టుకునే పరిస్థితులు లేవని వివరించారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు తీసుకురావాలని సూచించారు. విశాఖలో పరిపాలనా విభాగం, కర్నూలులో హైకోర్టు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. రాజధాని ఒకేచోట ఉంచి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ఇదీచూడండి.నటి కె.విజయలక్ష్మికి జీవిత సాఫల్య పురస్కారం

Intro:Ap_vsp_48_25_Rajadhanipy_mlc_Budda_Nagajagadiswara
చంద్రబాబునాయుడు పై కక్ష్యతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని నాటకం ఆడుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలిపారు విశాఖ జిల్లా అనకాపల్లి నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు


Body:రాష్ట్ర రాజధాని అమరావతి కోసం 35 వేల ఎకరాలను శేఖర్ ఇస్తే ఇక్కడ అభివృద్ధి చేయకుండా మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడు సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు లక్షకు పైగా విశాఖపట్నం వస్తే తట్టుకునే పరిస్థితులు లేవని వివరించారు
రాజధాని కోసం 35వేల ఎకరాలను సేకరిస్తే అక్కడ అభివృద్ధి చేయకుండా సీఎం జగన్ నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు.



Conclusion:ఉత్తరాంధ్రనుఅభివృద్ధి చేయాలంటే పరిశ్రమను తీసుకు రావాలని అలా కాకుండా విశాఖపట్నంలో పరిపాలనా విభాగం కర్నూలు లో హైకోర్టు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజధాని ఒకేచోట ఉంచి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.