ETV Bharat / state

శారదా పీఠాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

author img

By

Published : Feb 5, 2021, 12:28 PM IST

విశాఖ పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ సందర్శించారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Minister Vellampalli Srinivas
శారదా పీఠాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. అక్కడి రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. అక్కడి రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

విభజన హామీలకు నేటికీ అతీగతీ లేదు.. బడ్జెట్​లోనూ చిన్న చూపే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.