ETV Bharat / state

"మిలన్-2022"ను ప్రారంభించిన కేంద్రమంత్రి అజయ్ భట్

author img

By

Published : Feb 26, 2022, 7:30 PM IST

MILAN-2022: విశాఖలో తలపెట్టిన మిలన్-2022 ఫుల్ డ్రస్‌డ్ రిహార్సల్స్‌ను.. కేంద్రమంత్రి అజయ్ భట్ ప్రారంభించారు. మిలన్-2022 విలేజ్​ను సైతం ప్రారంభించిన కేంద్రమంత్రి.. దేశీయ ఉత్పత్తులతో ఏర్పాటైన 40 స్టాళ్లను పరిశీలించారు.

MILAN-2022 inaugrated by union minister ajay bhatt
మిలన్-2022ను ప్రారంభించిన కేంద్రమంత్రి అజయ్ భట్

మిలన్-2022ను ప్రారంభించిన కేంద్రమంత్రి అజయ్ భట్

MILAN-2022: విశాఖలో తలపెట్టిన మిలన్-2022 ఫుల్ డ్రస్‌డ్ రిహార్సల్స్‌ను కేంద్రమంత్రి అజయ్ భట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అడ్మిరల్ హరికుమార్, వివిధ దేశాల నేవీ ఉన్నతాధికారులు, 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధనౌకల సిబ్బంది హాజరయ్యారు.

దేశీయ ఉత్పత్తులతో "మిలన్-2022 విలేజ్"
మిలన్-2022 విలేజ్​ను సైతం ప్రారంభించిన కేంద్రమంత్రి.. దేశీయ ఉత్పత్తులతో ఏర్పాటైన 40 స్టాళ్లను పరిశీలించారు. మిలన్ సందర్భంగా ఆర్‌కే బీచ్‌లో త్రివిధ దళాలు విన్యాసాలు చేపట్టాయి.

మిలన్-2022ను ప్రారంభించిన కేంద్రమంత్రి అజయ్ భట్

MILAN-2022: విశాఖలో తలపెట్టిన మిలన్-2022 ఫుల్ డ్రస్‌డ్ రిహార్సల్స్‌ను కేంద్రమంత్రి అజయ్ భట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అడ్మిరల్ హరికుమార్, వివిధ దేశాల నేవీ ఉన్నతాధికారులు, 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధనౌకల సిబ్బంది హాజరయ్యారు.

దేశీయ ఉత్పత్తులతో "మిలన్-2022 విలేజ్"
మిలన్-2022 విలేజ్​ను సైతం ప్రారంభించిన కేంద్రమంత్రి.. దేశీయ ఉత్పత్తులతో ఏర్పాటైన 40 స్టాళ్లను పరిశీలించారు. మిలన్ సందర్భంగా ఆర్‌కే బీచ్‌లో త్రివిధ దళాలు విన్యాసాలు చేపట్టాయి.

ఇదీ చదవండి:

ap new districts: ఆ జిల్లాల కోసం అత్యధికంగా వినతులు వచ్చాయి - విజయ్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.