ETV Bharat / state

ఘాట్​రోడ్డులో లారీ బోల్తా... ఇద్దరికి తీవ్రగాయాలు

author img

By

Published : Jun 24, 2020, 8:41 AM IST

ఘాట్​రోడ్డులో సిమెంటు ఇసుకలు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

lorry rolled down in paderu agency ghat road
మలుపు వద్ద అదుపు తప్పి లారీ బోల్తా

విశాఖ ఏజెన్సీ ఘాట్​రోడ్డులో సిమెంటు ఇటుకల లారీ బోల్తా పడింది. విశాఖ నుంచి పాడేరు వస్తుండగా యేసు ప్రభు బొమ్మ మలుపు వద్ద అదుపు తప్పింది. ఈ ఘటలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మాడుగుల ఆసుపత్రికి తరలించారు. మలుపు వద్ద ట్రాఫిక్​ అంతరాయం కలిగింది.

lorry rolled down in paderu agency ghat road
మలుపు వద్ద అదుపు తప్పి లారీ బోల్తా

విశాఖ ఏజెన్సీ ఘాట్​రోడ్డులో సిమెంటు ఇటుకల లారీ బోల్తా పడింది. విశాఖ నుంచి పాడేరు వస్తుండగా యేసు ప్రభు బొమ్మ మలుపు వద్ద అదుపు తప్పింది. ఈ ఘటలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మాడుగుల ఆసుపత్రికి తరలించారు. మలుపు వద్ద ట్రాఫిక్​ అంతరాయం కలిగింది.

lorry rolled down in paderu agency ghat road
మలుపు వద్ద అదుపు తప్పి లారీ బోల్తా

ఇదీ చదవండి :

ఇంట్లోకి దూసుకెళ్లిన కంటైనర్....మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.