ETV Bharat / state

నీరు సరఫరా చేయాలని వసతి గృహ విద్యార్థుల ధర్నా - ముంచంగిపుట్టులో విద్యార్థుల ఆందోళన వార్తలు

విశాఖ జిల్లా ముంచంగిపుట్టులోని వసతి గృహంలో నీటి సరఫరా లేదని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సమస్య పరిష్కరించాలని ఖాళీ బకెట్​లతో నిరసన తెలిపారు.

బకెట్ లతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు
author img

By

Published : Oct 30, 2019, 3:16 PM IST

నీరు సరఫరా చేయాలని ఖాళీ బకెట్​లతో విద్యార్థుల ధర్నా

తమకు నీరు సరఫరా చేయాలంటూ విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ వసతి గృహం బాలురు ధర్నాకు దిగారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఖాళీ బకెట్​లతో పాఠశాల నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 200 మంది విద్యార్థులు ఉన్న వసతి గృహంలో కనీస నీటి సరఫరా లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు సమస్య పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

నీరు సరఫరా చేయాలని ఖాళీ బకెట్​లతో విద్యార్థుల ధర్నా

తమకు నీరు సరఫరా చేయాలంటూ విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ వసతి గృహం బాలురు ధర్నాకు దిగారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఖాళీ బకెట్​లతో పాఠశాల నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 200 మంది విద్యార్థులు ఉన్న వసతి గృహంలో కనీస నీటి సరఫరా లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు సమస్య పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:

చోడవరంలో అండర్-19 కబడ్డీ పోటీలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.