విశాఖ జిల్లా చీమలపాడు పంచాయతీలో గనుల శాఖ నోటీసులతో గ్రానైట్ తవ్వకాలు నిలిచిపోయాయి. పనులు ఆగిపోవటంతో నాలుగు నెలలుగా ఉపాధి కోల్పోయామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు ఉపాధి కల్పించాలని కూలీలు కోరుతున్నారు.
ఇవీ చదవండి
విశాఖ జిల్లా చీమలపాడు పంచాయతీలో గనుల శాఖ నోటీసులతో గ్రానైట్ తవ్వకాలు నిలిచిపోయాయి. పనులు ఆగిపోవటంతో నాలుగు నెలలుగా ఉపాధి కోల్పోయామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు ఉపాధి కల్పించాలని కూలీలు కోరుతున్నారు.
విశాఖ జిల్లా చీమలపాడు పంచాయతీలో గనుల శాఖ నోటీసులతో గ్రానైట్ తవ్వకాలు నిలిచిపోయాయి. పనులు ఆగిపోవటంతో నాలుగు నెలలుగా ఉపాధి కోల్పోయామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు ఉపాధి కల్పించాలని కూలీలు కోరుతున్నారు.
ఇవీ చదవండి