ETV Bharat / state

ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులోనే సాగాలి...: సుద్దాల

author img

By

Published : Aug 30, 2019, 11:13 AM IST

Updated : Aug 30, 2019, 3:46 PM IST

తెలుగు భాషకు సేవంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో...కోర్టులలో తెలుగులోనే వినిపించటమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. సామాన్యుడుకి అర్ధమైనప్పుడే భాష బతుకుతుందని తెలిపారు.

ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులోనే సాగాలంటున్న సుద్దాల అశోక్ తేజ
ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులోనే సాగాలంటున్న సుద్దాల అశోక్ తేజ

తెలుగు కనిపించాలి.. తెలుగు వినిపించాలి.. కోర్టులో తీర్పయినా, కలెక్టర్ కార్యాలయంలో ఆదేశాలైనా అన్ని తెలుగులో ఉండాలని జాతీయ అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన... తెలుగు భాష గొప్పతనాన్ని, కాపాడుకోవడానికి ప్రభుత్వం చేయాల్సిన పనిని వివరించారు. న్యాయస్థానంలో వాదనలు తీర్పులు తెలుగులోనే ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మన భాషను విరివిగా ఉపయోగించాలన్నారు. సామాన్యుడు వచ్చినప్పుడు వారికి తెలిసిన భాషలో సేవలందించినప్పుడే నిజమైన భాషాభిమానం వ్యక్తమవుతుందన్నారు. ఆంగ్లంలో లాటిన్ పదాలు ఎన్నో ఉన్నాయని అలాగే తెలుగులోనూ చాలా భాషలు మిలితం అయ్యాయన్నారు. అందరూ తెలుగుకు సేవ చేయాలన్నారు.

ఇదీ చూడండి:కర్నూలు వ్యవసాయ మార్కెట్లో భారీగా ఉల్లి నిల్వలు..

ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులోనే సాగాలంటున్న సుద్దాల అశోక్ తేజ

తెలుగు కనిపించాలి.. తెలుగు వినిపించాలి.. కోర్టులో తీర్పయినా, కలెక్టర్ కార్యాలయంలో ఆదేశాలైనా అన్ని తెలుగులో ఉండాలని జాతీయ అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన... తెలుగు భాష గొప్పతనాన్ని, కాపాడుకోవడానికి ప్రభుత్వం చేయాల్సిన పనిని వివరించారు. న్యాయస్థానంలో వాదనలు తీర్పులు తెలుగులోనే ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మన భాషను విరివిగా ఉపయోగించాలన్నారు. సామాన్యుడు వచ్చినప్పుడు వారికి తెలిసిన భాషలో సేవలందించినప్పుడే నిజమైన భాషాభిమానం వ్యక్తమవుతుందన్నారు. ఆంగ్లంలో లాటిన్ పదాలు ఎన్నో ఉన్నాయని అలాగే తెలుగులోనూ చాలా భాషలు మిలితం అయ్యాయన్నారు. అందరూ తెలుగుకు సేవ చేయాలన్నారు.

ఇదీ చూడండి:కర్నూలు వ్యవసాయ మార్కెట్లో భారీగా ఉల్లి నిల్వలు..

Intro:తిరుపతి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. గురువారం అం ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని బారులుతీరారు అదే సమయంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా వృద్ధ ఓటర్లు అవస్థలు పడ్డారు. అంతేకాకుండా ఈసారి వినూత్నంగా ఎన్నికల సంఘం మహిళా ఓటర్ల తో పాటు వచ్చే చిన్న పిల్లల కోసం మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసింది.



మొరాయింపు బాధాకరం
- భూమన్ అభినయ్ రెడ్డి, బైట్
ఈవీఎంలు మొరాయించడంతో బాధాకరమని, దీంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తిరుపతి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కరుణాకర్ రెడ్డి ఇ కుమారుడు అభినయ్ రెడ్డి విమర్శించారు తెలిపారు.


Body:t


Conclusion:
Last Updated : Aug 30, 2019, 3:46 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.