ETV Bharat / state

అంతర్జాల సేవల విస్తృతానికి గూగుల్​ డెవలపర్స్​ ఫెస్టివల్​ - inter net services devlopment programs

అంతర్జాల సేవలను ప్రజలకు మరింత విస్తృతం చేసే ఉద్దేశంతో గూగుల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది సెప్టెంబర్​లో గూగుల్ డెవలపర్స్ ఫెస్టివల్ విశాఖలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల్లోని గూగుల్​ డెవలపర్స్​తో పాటు చెన్నై, భువనేశ్వర్​, కర్ణాటకకు చెందిన సుమారు 300 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. అంతర్జాల సేవల్లో సమస్యలు అధిగమించేందుకు అవసరమైన ఆధునిక పద్ధతులపై సుదీర్ఘంగా చర్చించారు.

గూగుల్​ ఫెస్టివల్​
author img

By

Published : Sep 28, 2019, 6:00 PM IST

అంతర్జాల సేవల విస్తృతానికి గూగుల్​ డెవలపర్స్​ ఫెస్టివల్​

అంతర్జాల సేవలను ప్రజలకు మరింత విస్తృతం చేసే ఉద్దేశంతో గూగుల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది సెప్టెంబర్​లో గూగుల్ డెవలపర్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖ నగరంలో గూగుల్ డెవలపర్స్ గ్రూప్ విశాఖ చాప్టర్​ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కార్యక్రమంలో వివిధ జిల్లాల్లోని గూగుల్​ డెవలపర్స్​తో పాటు చెన్నై, భువనేశ్వర్​, కర్ణాటకకు చెందిన సుమారు 300 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. అంతర్జాల సేవల్లో సమస్యలు అధిగమించేందుకు అవసరమైన ఆధునిక పద్ధతులను సుదీర్ఘంగా చర్చించారు. గూగుల్ టాపర్స్ గ్రూప్ చాప్టర్ ప్రారంభించిన ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు ఈ ఫెస్టివల్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

అంతర్జాల సేవల విస్తృతానికి గూగుల్​ డెవలపర్స్​ ఫెస్టివల్​

అంతర్జాల సేవలను ప్రజలకు మరింత విస్తృతం చేసే ఉద్దేశంతో గూగుల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది సెప్టెంబర్​లో గూగుల్ డెవలపర్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖ నగరంలో గూగుల్ డెవలపర్స్ గ్రూప్ విశాఖ చాప్టర్​ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కార్యక్రమంలో వివిధ జిల్లాల్లోని గూగుల్​ డెవలపర్స్​తో పాటు చెన్నై, భువనేశ్వర్​, కర్ణాటకకు చెందిన సుమారు 300 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. అంతర్జాల సేవల్లో సమస్యలు అధిగమించేందుకు అవసరమైన ఆధునిక పద్ధతులను సుదీర్ఘంగా చర్చించారు. గూగుల్ టాపర్స్ గ్రూప్ చాప్టర్ ప్రారంభించిన ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు ఈ ఫెస్టివల్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి :

పండుగ సీజన్​లో సరికొత్త మొబైల్​ ఫోన్లు

Intro:Ap_Vsp_63_28_Mahila_Sanghalu_On_Kashmir_Visit_Ab_C8_AP10150


Body:ఆర్టికల్ 35 ఆర్టికల్ 370 లను రద్దుచేసి బిజెపి ప్రభుత్వం కాశ్మీరీ ప్రజల హక్కులను హరిస్తుందని మహిళా సంఘాలు ఇవాళ విశాఖలో ఆరోపించాయి ఆర్టికల్ 35 370 రద్ధు తరువాత మహిళా సంఘాల నాయకులు వామపక్ష నాయకులతో కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పడి సెప్టెంబర్ 17 నుంచి 27వ తేదీ వరకు కాశ్మీర్ లో పర్యటించి నట్లు ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు లక్ష్మి తెలిపారు కాశ్మీర్ ప్రజల ప్రస్తుత జీవన స్థితిగతులను అడిగి తీసుకున్న తమకు చేదు నిజాలు తెలిశాయి అని స్పష్టం చేశారు ఆర్టికల్ 35 375 తర్వాత కాశ్మీర్ ప్రజలు సంతోషంగా ఉన్నారని మోడీ సర్కార్ చెబుతున్న మాటలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని లక్ష్మి చెప్పారు వేల సంఖ్యలో అక్కడ మిలటరీ పోలీసు బలగాలను మోహరించి ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారని వెల్లడించారు మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ప్రజలు భవిష్యత్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు
---------
బైట్ లక్ష్మి ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు విశాఖ
--------- ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.