ETV Bharat / state

సముద్ర తీరంలో 8 కిలోమీటర్ల తర్వాతే రింగు వలలు - విశాఖ సముద్రతీరంలో రింగు వలలు

సముద్ర తీరానికి 8 కిలోమీటర్ల లోపలే.. రింగు వలలు ఉపయోగించాలని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కొంత కాలంగా మత్స్యకారుల మధ్య ఈ రింగు వలల విషయంలో వివాదాలు నెలకొంటున్నాయి. వాటికి పరిష్కారం చూపాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి చెప్పారు.

fishing minister
fishing minister
author img

By

Published : Jan 6, 2021, 8:56 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరంలో 8 కిలోమీటర్లు దాటిన తర్వాత మాత్రమే మత్స్యకారులు రింగు వలలను ఉపయోగించాలని నిర్ణయించినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. కొంత కాలంగా మత్స్యకారుల మధ్య రింగు వలల వాడకంలో వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఆ సమస్యను పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారని విశాఖలో తెలిపారు. 8 కిలోమీటర్ల వరకు యాంత్రీకరణ వేటకు వీలులేదనే నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల మత్స్యకారులు అంగీకరించారని చెప్పారు. మత్యకారుల సమస్యల పరిష్కరం కోసం నిపుణులతో ఓ కమిటీ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరంలో 8 కిలోమీటర్లు దాటిన తర్వాత మాత్రమే మత్స్యకారులు రింగు వలలను ఉపయోగించాలని నిర్ణయించినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. కొంత కాలంగా మత్స్యకారుల మధ్య రింగు వలల వాడకంలో వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఆ సమస్యను పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారని విశాఖలో తెలిపారు. 8 కిలోమీటర్ల వరకు యాంత్రీకరణ వేటకు వీలులేదనే నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల మత్స్యకారులు అంగీకరించారని చెప్పారు. మత్యకారుల సమస్యల పరిష్కరం కోసం నిపుణులతో ఓ కమిటీ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.

ఇదీ చదవండి:

ఆలయాలపై దాడుల వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.