ETV Bharat / state

బోటు వెలికితీసిన డైవర్స్​కు సత్కారం

రాయల్‌ వశిష్ఠ బోటు వెలికితీతలో పాల్గొన్న విశాఖ డ్రైవర్స్​ను... ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి పీవీజీడి ప్రసాదరెడ్డి సత్కరించారు.

author img

By

Published : Oct 24, 2019, 3:21 PM IST

బోటు వెలికితీసిన డైవర్స్​కు ఏయూ వీసీ సత్కారం

రాయల్‌ వశిష్ఠ బోటు వెలికితీతలో పాల్గొన్న విశాఖకు చెందిన డైవర్స్‌ను... ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సత్కరించారు. బోటును వెలికితీయడంలో సమర్థ సేవలు అందించిన వారిని... పేరుపేరునా అభినందించారు. కార్యక్రమంలో డి.సి.పి.రంగారెడ్డి, వైకాపా నాయకులు పోతల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

రాయల్‌ వశిష్ఠ బోటు వెలికితీతలో పాల్గొన్న విశాఖకు చెందిన డైవర్స్‌ను... ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సత్కరించారు. బోటును వెలికితీయడంలో సమర్థ సేవలు అందించిన వారిని... పేరుపేరునా అభినందించారు. కార్యక్రమంలో డి.సి.పి.రంగారెడ్డి, వైకాపా నాయకులు పోతల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

గోదారమ్మా... ఇక రమ్యకు నువ్వే అమ్మానాన్న!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.