ETV Bharat / state

దేవరాపల్లిలో శుక్రవారం నుంచి వ్యాపారుల స్వచ్ఛంద లాక్​డౌన్ - దేవరపల్లి తాజా వార్తలు

విశాఖ జిల్లా ​దేవరాపల్లిలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్​డౌన్​ అమలు చేయాలని వ్యాపారులు సమావేశమై నిర్ణయించారు.

devarapalli mandal lockdown for a week due to corona virus increase
వారం రోజుల పాటు లాక్​డౌన్​
author img

By

Published : Aug 7, 2020, 9:25 AM IST

విశాఖ జిల్లా దేవరాపల్లిలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ చేపట్టాలని వ్యాపారులు స్వచ్ఛందంగా పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు లాక్​డౌన్​ ఉంటుందని ప్రకటించారు. ప్రజలందరూ ఇందుకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి :

విశాఖ జిల్లా దేవరాపల్లిలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ చేపట్టాలని వ్యాపారులు స్వచ్ఛందంగా పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు లాక్​డౌన్​ ఉంటుందని ప్రకటించారు. ప్రజలందరూ ఇందుకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి :

తిరుపతిలో ఆగస్టు 14 వరకు లాక్ డౌన్ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.