ETV Bharat / state

పాల ధరల పెంపును నిరసిస్తూ.. సీపీఎం ఆందోళన - cpm leaders protest at vishaka

కరోనా కాలంలో.. ప్రభుత్వం పాల ధరలను పెంచి సామాన్య ప్రజలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని సీపీఎం నాయకులు ఆరోపించారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ మిల్క్ యునియన్ ప్రాజెక్టు వద్ద నిరసన చేపట్టారు.

milk
పెంచిన పాలధరలను తగ్గించాలని సీపీఎం నాయకుల నిరసన
author img

By

Published : May 1, 2021, 8:14 PM IST

విజయ పాల ధరల పెంపును నిరసిస్తూ.. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ మిల్క్ యునియన్ ప్రాజెక్టు వద్ద నిరసన చేపట్టారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి.. ఇలా ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి వర్గాలకు భారం పెంచారని.. సీపీఎం నేత బోయ సత్తిబాబు ఆగ్రహించారు. పాల ధరలను నియంత్రించకపోతే.. రాబోయే రోజుల్లో పార్టీ తరపున పెద్దఎత్తున నిరనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

విజయ పాల ధరల పెంపును నిరసిస్తూ.. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ మిల్క్ యునియన్ ప్రాజెక్టు వద్ద నిరసన చేపట్టారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి.. ఇలా ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి వర్గాలకు భారం పెంచారని.. సీపీఎం నేత బోయ సత్తిబాబు ఆగ్రహించారు. పాల ధరలను నియంత్రించకపోతే.. రాబోయే రోజుల్లో పార్టీ తరపున పెద్దఎత్తున నిరనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

రేపే తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఏర్పాట్లు పూర్తి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.