ETV Bharat / state

యువ దంపతుల ఆత్మహత్య! - andhra pradesh latest news

యువ దంపతుల ఆత్మహత్య
యువ దంపతుల ఆత్మహత్య
author img

By

Published : Apr 1, 2021, 1:44 PM IST

Updated : Apr 1, 2021, 5:14 PM IST

13:41 April 01

విశాఖ జిల్లా హుకుంపేట మండలం బొండల మామిడిలో విషాదం జరిగింది. యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మజ్జి దేవేందర్‌(25), మోహిని (22) దంపతులకు కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త దేవేందర్‌.. ఆమెతో గొడవపడుతున్నాడు. వీరిద్దరి మధ్య పెద్దలు సయోధ్య కుదిర్చారు. అయినా.. వివాదం కొనసాగిందని స్థానికులు అంటున్నారు. ఈ కారణంగానే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని అనుమానించారు. మజ్జి దేవేందర్, మోహిని దంపతులకు మూడేళ్ల పాప ఉంది. ఆ పాప ఇప్పుడు అనాథ అయ్యిందని కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీ చదవండి:

గుంటూరులో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సీఎం జగన్‌

13:41 April 01

విశాఖ జిల్లా హుకుంపేట మండలం బొండల మామిడిలో విషాదం జరిగింది. యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మజ్జి దేవేందర్‌(25), మోహిని (22) దంపతులకు కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త దేవేందర్‌.. ఆమెతో గొడవపడుతున్నాడు. వీరిద్దరి మధ్య పెద్దలు సయోధ్య కుదిర్చారు. అయినా.. వివాదం కొనసాగిందని స్థానికులు అంటున్నారు. ఈ కారణంగానే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని అనుమానించారు. మజ్జి దేవేందర్, మోహిని దంపతులకు మూడేళ్ల పాప ఉంది. ఆ పాప ఇప్పుడు అనాథ అయ్యిందని కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీ చదవండి:

గుంటూరులో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సీఎం జగన్‌

Last Updated : Apr 1, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.