ETV Bharat / state

జూలై 20వరకు 'నాడు - నేడు' పనులను పూర్తి చేయండి - latest news manabadi nadu nedu

విశాఖ జిల్లాలో మన బడి 'నాడు - నేడు' పనులను జూలై 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు.

జూలై 20వ తేదీకి మన బడి 'నాడు - నేడు' పనులను పూర్తి చేయండి
జూలై 20వ తేదీకి మన బడి 'నాడు - నేడు' పనులను పూర్తి చేయండి
author img

By

Published : Jun 12, 2020, 12:04 PM IST

విశాఖలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో కలెక్టర్ విద్యా శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మన బడి 'నాడు - నేడు' పనులను జూలై 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్​చంద్ ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో ఒక వెయ్యి 149 పాఠశాలల్లో 298 కోట్ల రూపాయల వ్యయంతో నాడు నేడు పనులు జరుగుతున్నాయన్నారు.

విశాఖలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో కలెక్టర్ విద్యా శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మన బడి 'నాడు - నేడు' పనులను జూలై 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్​చంద్ ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో ఒక వెయ్యి 149 పాఠశాలల్లో 298 కోట్ల రూపాయల వ్యయంతో నాడు నేడు పనులు జరుగుతున్నాయన్నారు.

ఇవీ చదవండి

ఈనెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 18న బడ్జెట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.