ETV Bharat / state

విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డుకు భారీగా ఆర్డర్లు - సీఎండీ హేమంత్‌ కుమార్‌

Hindustan Shipyard విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డుకు ప్రస్తుతం 2వేల కోట్ల రూపాయల ఆర్డర్స్‌ ఉన్నాయని ఆ సంస్థ సీఎండీ హేమంత్‌ కుమార్‌ వెల్లడించారు. త్వరలో వచ్చే ఆర్డర్‌తో అది రూ.20వేల కోట్లకు చేరుతుందని ఆయన తెలిపారు.

hsl
hsl
author img

By

Published : Aug 18, 2022, 7:19 PM IST

Hindustan Shipyard MD Hemanth kumar: విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డుకు ప్రస్తుతం 2వేల కోట్ల రూపాయల ఆర్డర్స్‌ ఉన్నాయని ఆ సంస్థ సీఎండీ హేమంత్‌ కుమార్‌ వెల్లడించారు. త్వరలో వచ్చే ఆర్డర్‌తో అది రూ.20వేల కోట్లకు చేరుతుందని ఆయన తెలిపారు. సకాలంలో హెచ్​ఎస్​ఎల్​ ఉత్పత్తులను అందించడం ద్వారా మరిన్ని భారీ ఆర్డర్‌లు పొందగలుగుతుందన్నారు. అంతేకాకుండా ఇటీవల నాలుగు టగ్ బోట్‌లను నిర్మించి నౌకాదళానికి అందించామని హేమంత్ కుమార్ పేర్కొన్నారు.

Hindustan Shipyard MD Hemanth kumar: విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డుకు ప్రస్తుతం 2వేల కోట్ల రూపాయల ఆర్డర్స్‌ ఉన్నాయని ఆ సంస్థ సీఎండీ హేమంత్‌ కుమార్‌ వెల్లడించారు. త్వరలో వచ్చే ఆర్డర్‌తో అది రూ.20వేల కోట్లకు చేరుతుందని ఆయన తెలిపారు. సకాలంలో హెచ్​ఎస్​ఎల్​ ఉత్పత్తులను అందించడం ద్వారా మరిన్ని భారీ ఆర్డర్‌లు పొందగలుగుతుందన్నారు. అంతేకాకుండా ఇటీవల నాలుగు టగ్ బోట్‌లను నిర్మించి నౌకాదళానికి అందించామని హేమంత్ కుమార్ పేర్కొన్నారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.