ETV Bharat / state

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలవి ప్రజావ్యతిరేక విధానాలు: సీఐటీయూ

author img

By

Published : Sep 4, 2020, 2:58 PM IST

విశాఖలో సీఐటీయూ నాయకులు ధర్నా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని.. ఈ నెల 5న దేశ వ్యాప్తంగా నిరసన చేయనున్నామని తెలిపారు. ప్రజలు మద్దతుగా నిలవాలంటూ కరపత్రం విడుదల చేశారు.

citu protest at visakha
విశాఖలో సీఐటీయూ నాయకుల ధర్నా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయంటూ విశాఖలో సీఐటీయూ నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రైతుసంఘ, వ్యవసాయ, కార్మిక సంఘ నాయకులు హాజరయ్యారు.

కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం జగన్ పూర్తిగా రైతు, కార్మిక వ్యతిరేక విధానాలతో పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధానాలను ఖండిస్తూ ఈ నెల 5న దేశ వ్యాప్తంగా జరిగే నిరసనలకు ప్రజా మద్దతు కోరారు. కరపత్రాన్ని విడుదల చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయంటూ విశాఖలో సీఐటీయూ నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రైతుసంఘ, వ్యవసాయ, కార్మిక సంఘ నాయకులు హాజరయ్యారు.

కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం జగన్ పూర్తిగా రైతు, కార్మిక వ్యతిరేక విధానాలతో పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధానాలను ఖండిస్తూ ఈ నెల 5న దేశ వ్యాప్తంగా జరిగే నిరసనలకు ప్రజా మద్దతు కోరారు. కరపత్రాన్ని విడుదల చేశారు.

ఇదీ చూడండి:

స్వర్ణప్యాలెస్‌ ఘటనలో అరెస్టైన ముగ్గురికి బెయిల్ మంజూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.