ETV Bharat / state

'నావికాదళ వీరుల్లారా.. కరోనా కట్టడిలో పాలుపంచుకోండి' - నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరంవీర్ సింగ్ సందేశం

కరోనా కట్టడిలో దేశంలోని నావికాదళ ఉద్యోగులంతా దేశ ప్రజలకు సాయం చేయాలని నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరంవీర్ సింగ్ పిలుపునిచ్చారు. దేశం అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉందని... మన సేవలను ప్రజలకు అందిచాలని కోరారు.

Chief of Naval  Admiral Karamveer Singh called on Navy personnel of country to assist the nation
నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరంవీర్ సింగ్
author img

By

Published : Apr 10, 2020, 5:59 PM IST

దేశంలో నావికాదళ ఉద్యోగులంతా ఆరోగ్యంగా ఉండి తమ విధి నిర్వహణలో దేశ ప్రజలకు సాయం అందించడంలో ముందుండాలని విశాఖపట్నంలో నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరంవీర్ సింగ్ సందేశం ఇచ్చారు. నౌకాదళం ఎన్నో క్లిష్ట సమయాల్లో కీలకపాత్ర పోషించి ప్రజలకు అండగా నిలబడిందని ఆయన గుర్తుచేశారు. దేశం ఇప్పుడు అత్యంత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని... కరోనా నియంత్రణలో మన పాలుపంచుకోవాలని ఆయన తెలిపారు. ఆయా రాష్ట్రాల జిల్లా యంత్రాంగాలతో కలిసి నేవీ సిబ్బంది పనిచేయాలని కరంవీర్ సింగ్ పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

దేశంలో నావికాదళ ఉద్యోగులంతా ఆరోగ్యంగా ఉండి తమ విధి నిర్వహణలో దేశ ప్రజలకు సాయం అందించడంలో ముందుండాలని విశాఖపట్నంలో నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరంవీర్ సింగ్ సందేశం ఇచ్చారు. నౌకాదళం ఎన్నో క్లిష్ట సమయాల్లో కీలకపాత్ర పోషించి ప్రజలకు అండగా నిలబడిందని ఆయన గుర్తుచేశారు. దేశం ఇప్పుడు అత్యంత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని... కరోనా నియంత్రణలో మన పాలుపంచుకోవాలని ఆయన తెలిపారు. ఆయా రాష్ట్రాల జిల్లా యంత్రాంగాలతో కలిసి నేవీ సిబ్బంది పనిచేయాలని కరంవీర్ సింగ్ పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

పేదలకు నేతలు, దాతల ఆపన్నహస్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.